E-Paper
Advertisement
AP 10th Exams: నేటి నుంచి ఏపీ టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ!
Hyderabad: కూకట్‌పల్లి సెల్ఫ్ సెంటర్ వివాదం.. రెడ్ జోన్‌గా ప్రకటన

Hyderabad: కూకట్‌పల్లి సెల్ఫ్ సెంటర్ వివాదం.. రెడ్ జోన్‌గా ప్రకటన

Hyderabad: కూకట్‌పల్లిలోని న్యూ ఏరా పాఠశాల విద్యార్థులకు, నిబంధనలకు విరుద్ధంగా అదే పాఠశాలను పరీక్ష కేంద్రంగా కేటాయించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాధారణంగా విద్యార్థులకు సొంత పాఠశాలలో పరీక్షలు రాసే అవకాశం (సెల్ఫ్ సెంటర్) ఉండదు. కానీ, ఇక్కడ విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ యాజమాన్యాలతో కుమ్మక్కై, గుట్టుచప్పుడు కాకుండా ఈ కేటాయింపులు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. జిల్లా విద్యాశాఖాధికారి ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడంపై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యాశాఖ వివరణ – […]

Telangana: తెలంగాణలో మొదలైన టెన్త్ సమరం.. పక్కాగా ఏర్పాట్లు, విద్యార్థులకు కీలక సూచనలివే!
SSC Exams: తెలంగాణ పదవ తరగతి పరీక్షలు.. విద్యార్థులకు ప్రముఖుల ఆత్మీయ శుభాకాంక్షలు

SSC Exams: తెలంగాణ పదవ తరగతి పరీక్షలు.. విద్యార్థులకు ప్రముఖుల ఆత్మీయ శుభాకాంక్షలు

SSC Exams: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన ఈ ఘట్టాన్ని పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా విద్యార్థులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షలను కేవలం ఒక ఒత్తిడిగా పరిగణించకుండా, తమలో దాగి ఉన్న జ్ఞానాన్ని, ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పే గొప్ప అవకాశంగా భావించాలని ఆయన సూచించారు. ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథమే విజయానికి మూలసూత్రాలని, విద్యార్థులందరూ ప్రశాంతమైన చిత్తంతో పరీక్షలకు హాజరు కావాలని […]

SSC Exams 2026: ఈ సారీ పది పరీక్షలు రాసే విద్యార్ధుల సంఖ్య ఎంతో తెలుసా..!
Free Bus: టెన్త్, ఇంటర్ విద్యార్థులకు.. సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా బస్సు ప్రయాణం

Free Bus: టెన్త్, ఇంటర్ విద్యార్థులకు.. సర్కార్ గుడ్ న్యూస్.. ఉచితంగా బస్సు ప్రయాణం

Free Bus: ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ అన్ని చర్యలు చేపట్టాలని ఆర్టీసీ ఉన్నతాధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సు ఆపరేషన్స్ పై మంగళవారం సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హాల్ టికెట్ ఉన్న విద్యార్థులను బస్సులో ఫ్రీగా ప్రయాణించేందుకు అనుమతివ్వాలని ఆదేశించారు. బుధవారం నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు, మార్చి 14 నుంచి పదోతరగతి […]

Big Stories

×