E-Paper
Advertisement
Hostel Warden Negligence: కూరలో లివర్ మిస్సింగ్.. ఎంపీడీవోకు ఫిర్యాదు చేసిన విద్యార్థులు

Hostel Warden Negligence: కూరలో లివర్ మిస్సింగ్.. ఎంపీడీవోకు ఫిర్యాదు చేసిన విద్యార్థులు

Hostel Warden Negligence: స్వేఛ్చ బ్యూరో: ప్రభుత్వ వసతి గృహాల్లో నిలువెత్తు నిర్లక్ష్యం రాజ్యమేలుతుంది. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు తమ సొంత ఇళ్లలో పెట్టినట్టుగానే హాస్టల్ లోనూ విద్యార్థులకు ఆహారం అందించాలని నెలలో మూడుసార్లు చికెన్, ఓసారి మటన్ నిబంధనను రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చింది. పిల్లలకు మెనూ ప్రకారం అందించాల్సిన ఆహారంపై అధికారుల నిఘా లేకపోవడంతో వార్డెన్లు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. వంట చేసే కుక్ లు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో పోషకాహారం సంగతి అటుంచితే బాలల […]

Big Stories

×