E-Paper
Advertisement
Pakistan:  కాల్పులతో దద్దరిల్లిన పాకిస్థాన్, పారామిలిటరీ ఆఫీసుపై ఆత్మాహుతి దాడి, షాకైన ప్రభుత్వం

Pakistan: కాల్పులతో దద్దరిల్లిన పాకిస్థాన్, పారామిలిటరీ ఆఫీసుపై ఆత్మాహుతి దాడి, షాకైన ప్రభుత్వం

Pakistan: పాకిస్థాన్‌లో ముష్కరులు తెగబడ్డారు. పెషావర్‌లోని ఆదేశ పారామిలిటరీ ప్రధాన కార్యాలయంపై ఈ ఉదయం ముష్కరులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించినట్టు అక్కడి పోలీసు అధికారులు ఓ వార్తా సంస్థకు తెలిపారు.రెండు శక్తివంతమైన పేలుళ్లు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. టెర్రిరిస్టులు-పాక్ బలగాల మధ్య కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఘటన వెనుక ఆత్మాహుతి దళాలు ఉండొచ్చని అంటున్నారు. కాల్పులతో దద్దరిల్లిన పాకిస్థాన్ సోమవారం ఉదయం పెషావర్‌లోని పాకిస్తాన్ పారా మిలిటరీ ప్రధాన కార్యాలయంపై ముష్కరులు […]

Delhi Blast: ఢిల్లీ బ్లాస్ట్ కేసు.. డాక్టర్ ఉమర్ చివరి వీడియో, సూసైడ్ బాంబర్ల గురించి ఏం చెప్పాడంటే?

Big Stories

×