E-Paper
Advertisement
రీల్స్ మాయలో పడి భవిష్యత్తును పాడు చేసుకోవద్దు.. తల్లిదండ్రులకు వీసీ సజ్జనార్ హెచ్చరిక

రీల్స్ మాయలో పడి భవిష్యత్తును పాడు చేసుకోవద్దు.. తల్లిదండ్రులకు వీసీ సజ్జనార్ హెచ్చరిక

వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లల పట్ల తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సూచించారు. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా స్మార్ట్ ఫోన్ల వినియోగం మితిమీరిపోవడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్ పరికరాలకు బానిసలుగా మారడం వల్ల చిన్నారుల భవిష్యత్తు అంధకారంలో పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పని ఒత్తిడిలో ఉండి పిల్లలను పట్టించుకోకపోవడం వల్లే వారు స్మార్ట్ ఫోన్ల మాయలో చిక్కుకుంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. […]

Big Stories

×