E-Paper
Advertisement
చెన్నై కేంద్రంగా ఏపీ రాజకీయాలు.. నిన్న జగన్-నేడు సీఎం విజయ్‌తో టీడీపీ ఎంపీ సమావేశం

చెన్నై కేంద్రంగా ఏపీ రాజకీయాలు.. నిన్న జగన్-నేడు సీఎం విజయ్‌తో టీడీపీ ఎంపీ సమావేశం

Chennai: దక్షిణాది రాజకీయాలు వెరైటీగా ఉంటాయి. తెలుగు రాష్ట్రాల వ్యాపారం కమ్ రాజకీయ నేతలకు అందరితో పరిచయాలు ఉంటాయి. ఫంక్షలు, ఎవరైనా రాజకీయ నాయకుడు ఉన్నత పదవిలో ఉన్నట్లు వారితో సమావేశమవుతుంటారు. తాజాగా సీఎం విజయ్‌తో టీడీపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సమావేశంపై ఏపీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. చెన్నై కేంద్రంగా ఏపీ రాజకీయాలు ఏపీలో రాజకీయాలు రోజుకో నేత చుట్టూ తిరుగుతున్నాయి. ఈసారి ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల‌రెడ్డి వంతైంది. తాజాగా తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా […]

Big Stories

×