E-Paper
Advertisement
KTR: ప్రజలను ఒప్పించి మూసీ ప్రాజెక్ట్ చేపట్టండి.. అప్పుడు మేం కూడా ఓకే చెబుతాం, కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

KTR: ప్రజలను ఒప్పించి మూసీ ప్రాజెక్ట్ చేపట్టండి.. అప్పుడు మేం కూడా ఓకే చెబుతాం, కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

ఫార్ములా ఈ రేసు కేసు ముమ్మాటికీ లొట్టపీసు కేసేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. మంగళవారం అసెంబ్లీలోని బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలంటూ తాము తెస్తున్న ప్రైవేటు బిల్లు నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ప్రభుత్వం ఫార్ములా కేసు చార్జిషీట్‌ను తెరపైకి తెచ్చిందని ఆరోపించారు. సీఎం సంతకం చేసిన తొలి ఫైలు కనిపించడం లేదనే విషయాన్ని తాము బయటపెట్టడంతో సర్కారు ఇరకాటంలో పడిందన్నారు. ఈ కేసులో […]

Big Stories

Advertisement
×