E-Paper
PMGDISHA Telangana: డిజిటల్ దిశగా తెలంగాణ.. రాష్ట్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న 12.10 లక్షల మంది లబ్ధిదారులు.

PMGDISHA Telangana: డిజిటల్ దిశగా తెలంగాణ.. రాష్ట్రంలో శిక్షణ పూర్తి చేసుకున్న 12.10 లక్షల మంది లబ్ధిదారులు.

Advertisement PMGDISHA Telangana: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్‌ సాక్షరత అభియాన్‌’ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రం డిజిటల్‌ సాధికారత దిశగా అడుగులు వేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని సామాన్యులకు సాంకేతికతను చేరువ చేసే లక్ష్యంతో సాగుతున్న ఈ పథకం ద్వారా రాష్ట్రంలో లక్షలాది మంది కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పొందుతున్నారు. ఇటీవలే పార్లమెంట్‌లో ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద ఈ […]

Big Stories

×