E-Paper
Advertisement
తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంటే.. మీరేం ప్రశ్నించరా? బీజేపీ ఎంపీలపై హరీశ్ రావు ఫైర్

తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంటే.. మీరేం ప్రశ్నించరా? బీజేపీ ఎంపీలపై హరీశ్ రావు ఫైర్

Harish Rao: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య మాట్లాడిన మాటలు చూసి తెలంగాణ ప్రజల గుండెలు రగిలిపోతున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ముఖ్యనేత హరీశ్ రావు అన్నారు. బీజేపీ తక్షణమే తేజస్వి వ్యాఖ్యలపై బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణ మనోభావాలను దెబ్బతీసిన పార్టీగా బీజేపీ మిగిలిపోతుందన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతిస్తుంటే.. ప్రశ్నించాల్సిన బాధ్యత మీపై లేదా అంటూ రాష్ట్ర బీజేపీ ఎంపీలను హరీశ్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి.. […]

Big Stories

Advertisement
×