E-Paper
Advertisement
రూ. లక్ష కోట్ల భూములు దోచేస్తున్నారు.. కాంగ్రెస్‌కు ఇదే ఆఖరి సర్కార్.. కవిత తీవ్ర ఆగ్రహం

రూ. లక్ష కోట్ల భూములు దోచేస్తున్నారు.. కాంగ్రెస్‌కు ఇదే ఆఖరి సర్కార్.. కవిత తీవ్ర ఆగ్రహం

Kalvakuntla Kavitha:  తెలంగాణలో రూ.లక్ష కోట్ల భూములను పెద్ద వాళ్లకు అప్పనంగా ఇచ్చే కుట్ర జరుగుతోందని తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత ఆరోపించారు. హైడ్రా అనే బూచిని చూపించి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు భూదందా చేస్తున్నారని పేర్కొన్నారు. వాటిని పూర్తి ఆధారాలతో బయటపెడతామని కవిత హెచ్చరించారు. తెలంగాణ భూములను రక్షించేందుకు భూపోరాటాలు చేస్తామని.. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లైనా లీగల్ ఫైట్ కు దిగుతామని పేర్కొన్నారు. తెలంగాణ భవిష్యత్ తరాల కోసం […]

Big Stories

×