E-Paper
Advertisement
ప్రజలకు కరెంట్ కష్టాలు ఉండొద్దు.. అధికారులకు భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు

ప్రజలకు కరెంట్ కష్టాలు ఉండొద్దు.. అధికారులకు భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌పై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రజాభవన్‌లో జరిగిన ఈ సమావేశంలో ఇంధన శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొని ప్రస్తుత పరిస్థితులను వివరించారు.  ఎండల తీవ్రత దృష్ట్యా విద్యుత్ కోతలు లేకుండా చూడాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ […]

TGSPDCL: ఎస్పీడీసీఎల్‌ పరిధి విద్యుత్ వినియోగంలో సింహభాగం వీరిదే..?

Big Stories

Advertisement
×