E-Paper
Advertisement
భూముల ధరల సవరణకు ముహూర్తం ఖరారు.. ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన!

భూముల ధరల సవరణకు ముహూర్తం ఖరారు.. ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన!

Ponguleti Srinivasa: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో భూముల ధరలను సవరించాలని కొన్ని ప్రాంతాల వాస్తవ ధరలతో పోలిస్తే భారీగా హెచ్చుతగ్గులున్న భూముల ధరలను క్ర‌మ‌బ‌ద్దీక‌రించాల‌ని ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దీనికి అనుగుణంగా ఈనెల చివ‌రిలోగా భూముల ధ‌ర‌ల‌ను స‌వ‌రించి అమ‌లులోకి తీసుకువ‌స్తామ‌ని వెల్లడించారు. బీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో 2022 సంవ‌త్స‌రంలో ఆరునెల‌లు తిర‌గ‌కుండానే రెండు సార్లు భూముల ధ‌ర‌ల‌ను అశాస్త్రీయ ప‌ద్ద‌తిలో పెంచార‌ని అన్నారు.కానీ ఆము ఆర్ధిక […]

Big Stories

×