E-Paper
Advertisement
Banakacharla Project: నల్లమలసాగర్ ప్రాజెక్టుకు మేం పూర్తి వ్యతిరేకం..  సుప్రీంతో అభిషేక్ సింఘ్వీ వాదనలు

Banakacharla Project: నల్లమలసాగర్ ప్రాజెక్టుకు మేం పూర్తి వ్యతిరేకం.. సుప్రీంతో అభిషేక్ సింఘ్వీ వాదనలు

పోలవరం ప్రాజెక్టు నుండి సుమారు 200 టీఎంసీల గోదావరి జలాలను బనకచర్ల/నల్లమలసాగర్‌కు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తక్షణమే అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఈ మళ్లింపు పూర్తిగా ఏకపక్షమని, ఇది అంతర్రాష్ట్ర జల వివాదాల ట్రిబ్యునల్ (GWDT) అవార్డుకు విరుద్ధమని స్పష్టం చేశారు. గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన నీటి పరిమాణం 484.5 టీఎంసీలు […]

Big Stories

×