E-Paper
దేవుడి భూముల కబ్జాదారులకు ఇక దబిడి దిబిడే.. సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్..?

దేవుడి భూముల కబ్జాదారులకు ఇక దబిడి దిబిడే.. సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్..?

Advertisement Temple Lands: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో ఏళ్ల తరబడి నానుతున్న దేవాదాయ, ధర్మాదాయ శాఖల పరిధిలోని భూములకు సంబంధించిన వివాదాలు, ఆక్రమణల కేసుల పరిష్కారానికి ఎట్టకేలకు మోక్షం లభించనుంది. దేవాదాయ ట్రిబ్యూనల్‌ను పూర్తిస్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ట్రిబ్యూనల్‌కు మరో అసిస్టెంట్ కమిషనర్ (ఏసీ) ను నియమించేందుకు దేవాదాయ శాఖ ముమ్మర కసరత్తు ప్రారంభించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగా, ఉన్నతాధికారులు నియామకానికి కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. ట్రిబ్యూనల్ లో […]

×