BigTV English
Advertisement
Pawan Kalyan: ఆలయాల్లో భక్తుల భద్రత, సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించండి..  డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

Pawan Kalyan: ఆలయాల్లో భక్తుల భద్రత, సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించండి.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

Pawan Kalyan: శ్రీకాకుళం జిల్లాలో కాశీబుగ్గ శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఉదయం తొక్కిసలాట ఘటనలో 9 మంది భక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఈ మేరకు అధికారులకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో, కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో భక్తులకు పటిష్టమైన భద్రత, అత్యుత్తమ సౌకర్యాలు కల్పించడంపై యంత్రాంగం […]

Big Stories

×