E-Paper
Advertisement
Congress : వలస ఎమ్మెల్యేలపై ఓ కన్నేసిన కాంగ్రెస్ అధిష్టానం?

Congress : వలస ఎమ్మెల్యేలపై ఓ కన్నేసిన కాంగ్రెస్ అధిష్టానం?

బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల అంశం ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. వారి వ్యవహారశైలిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా కొందరు వ్యవహరిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి వ్యవహారంతో అధిష్టానం గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి అనంతరం.. అధికార కాంగ్రెస్ పార్టీలో […]

Congress : అధికార పార్టీలో ‘నామినేటెడ్’ టెన్షన్.. అప్పుడే లాబీయింగ్స్ షురూ!

Big Stories

×