E-Paper
Advertisement
గద్వాల్లో ఫుట్ పాత్‌లు మాయం.. నిత్యం నరకం చూస్తున్న వాహనాదారులు

గద్వాల్లో ఫుట్ పాత్‌లు మాయం.. నిత్యం నరకం చూస్తున్న వాహనాదారులు

Gadwal News: స్వేచ్ఛ బ్యూరో: గద్వాల జిల్లా కేంద్రంలో పాదచారుల కోసం ఏర్పాటుచేసిన ఫుట్ పాత్ లు వ్యాపార కేంద్రాలుగా దర్శనమిస్తున్నాయి . అనేక వ్యాపార సముదాయాలకు అడ్డాగా మారి కబ్జా కోరల్లో చిక్కుకుపోతున్నాయి. ప్రజలు నడవడానికి కూడా వీలు లేనంతగా మారిపోయాయి.అడ్డుకోవాల్సిన అధికారులు పర్యవేక్షణ చేపట్టి అక్రమంగా ఏర్పాటు చేసుకున్న వాణిజ్య దుకాణాలను తొలగించాల్సింది పోయి తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.దీంతో వ్యాపారం చేసుకునే వారికి అడ్డు అదుపు లేకుండా పోతోంది.పట్టణంలో ప్రధాన రోడ్లను ఆక్రమించి యథేచ్ఛగా […]

Big Stories

×