E-Paper
Advertisement
150 మీటర్ల ఎత్తున నిర్మాణానికే మొగ్గు.. తుమ్మిడిహట్టి బ్యారేజీపై రేవంత్ రెడ్డి కీలక ఆదేశం

150 మీటర్ల ఎత్తున నిర్మాణానికే మొగ్గు.. తుమ్మిడిహట్టి బ్యారేజీపై రేవంత్ రెడ్డి కీలక ఆదేశం

Revanth Reddy irrigation review: తెలంగాణ రాష్ట్ర సాగునీటి రంగంలో కీలకమైన ప్రాణహిత ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించారు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణ కార్యాచరణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని భూములకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తుమ్మిడిహట్టి బ్యారేజీపై జరిగిన సమీక్షలో అధికారులు ముఖ్యమంత్రికి పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. గతంలో ప్రాణహిత-చేవెళ్ల […]

Big Stories

×