E-Paper
Advertisement
విజయసాయిరెడ్డి కొత్త పలుకులు.. మూడో ప్రత్యామ్నాయం, విశ్వసనీయ పార్టీ కావాల్సిందేనని వ్యాఖ్య

విజయసాయిరెడ్డి కొత్త పలుకులు.. మూడో ప్రత్యామ్నాయం, విశ్వసనీయ పార్టీ కావాల్సిందేనని వ్యాఖ్య

Vijay Sai Reddy: వైసీపీ బహిష్కృత నేత విజయసాయిరెడ్డి వార్తల్లోకి వచ్చేశారు. జూన్‌లో ఆయన రాజకీయ పార్టీ పెడుతున్నారా? కొత్తగా పొలిటికల్ రీఎంట్రీ ఇస్తున్నారా? ఈ విషయంలో ఆయన గురించి ఎలాంటి క్లారిటీ రాలేదు. కాకపోతే ఏపీలో మూడో ప్రత్యామ్నాయం పార్టీ కావాల్సిందేనని మనసులోని మాట బయటపెట్టారు. విజయసాయిరెడ్డి కొత్త పలుకులు ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. రాష్ట్రానికి బలమైన మూడో ప్రత్యామ్నాయం అవసరమని కుండ బద్దలు కొట్టేశారు. రాష్ట్ర రాజకీయాలు […]

Big Stories

×