E-Paper
Advertisement
Ponnam Prabhakar: బీజేపీకి అనుబంధ సంఘంగా ఈసీ.. అధికారం కోసమే రాముడి జపం: మంత్రి పొన్నం

Ponnam Prabhakar: బీజేపీకి అనుబంధ సంఘంగా ఈసీ.. అధికారం కోసమే రాముడి జపం: మంత్రి పొన్నం

Ponnam Prabhakar: దేశంలో ఓట్ల తొలగింపు, ప్రజాస్వామ్య విలువల పతనంపై కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘ఓట్ చోరీ’ వ్యతిరేక ర్యాలీలో తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం (EC) తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజ్యాంగబద్ధంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్.. ప్రస్తుతం బీజేపీకి ఒక అనుబంధ సంఘంగా మారిపోయిందని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓటు హక్కును కాపాడుకోవడం ద్వారానే ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోగలమని, […]

Big Stories

×