E-Paper
Advertisement
BREAKING: మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మీ

BREAKING: మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా కమిషన్‌ను పునర్వ్యవస్థీకరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మిని నియమిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెతో పాటు కమిషన్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ఆరుగురు సభ్యులను కూడా నియమించింది. ఈ కమిటీలో చిట్యాల శ్వేత, శశికల, సదాలక్ష్మి, రాధ, షకీరాలకు చోటు లభించింది. వీరందరితో పాటు తెలంగాణ ఉద్యమ అమరవీరుడు శ్రీకాంతచారి తల్లి శంకరమ్మను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించడం ప్రాధాన్యత సంతరించుకుంది. నూతనంగా నియమితులైన చైర్‌పర్సన్.. […]

Big Stories

×