BigTV English
Advertisement

TRAIN ACCIDENT : రైలు ఢీకొని నలుగురి మృతి.. పట్టాలు దాటుతుండగా ప్రమాదం..

TRAIN ACCIDENT : జార్ఘండ్‌లో పట్టాలు దాటుతుండగా ప్రమాదం జరిగింది. పట్టాలు దాటుతుండగా ..కళింగ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొని నలుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

TRAIN ACCIDENT : రైలు ఢీకొని నలుగురి మృతి.. పట్టాలు దాటుతుండగా ప్రమాదం..

TRAIN ACCIDENT : జార్ఘండ్‌లో పట్టాలు దాటుతుండగా ప్రమాదం జరిగింది. పట్టాలు దాటుతుండగా ..కళింగ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ ఢీకొని నలుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.


జార్ఖండ్‌లోని సెరైకెలా-ఖర్స్వాన్ జిల్లాలోని గమరియా స్టేషన్ వెలుపల ఈ ఘటన జరిగింది. బాధితులందరూ ఘటనా స్థలానికి సమీపంలోని మురికివాడలో నివసిస్తున్నట్లు తెలిసింది. దీంతో సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×