E-Paper
Advertisement
Nara Lokesh: 20 లక్షల ఉద్యోగాల కల్పనే ఏకైక లక్ష్యం.. ఏపీఈడీబీ కార్యాలయ ప్రారంభోత్సవంలో లోకేష్

Nara Lokesh: 20 లక్షల ఉద్యోగాల కల్పనే ఏకైక లక్ష్యం.. ఏపీఈడీబీ కార్యాలయ ప్రారంభోత్సవంలో లోకేష్

Nara Lokesh: రాష్ట్ర యువతకు ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అడుగులు వేయాలని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. మంగళగిరి సమీపంలోని చినకాకానిలో గల మయూరి టెక్ పార్క్‌లో ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు (APEDB) నూతన కార్యాలయాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని శిలాఫలకాన్ని ఆవిష్కరించి అధికారులతో కలిసి ప్రాంగణమంతా కలియతిరిగారు. అనంతరం ఏపీఈడీబీ ఉద్యోగులు అధికారులను ఉద్దేశించి ఆయన దిశానిర్దేశం […]

Big Stories

×