E-Paper
Advertisement
Top 20 News: కమలం పార్టీ కీలక నిర్ణయం, కౌంటింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత, విద్యార్థినుల పై మెస్ ఇంఛార్జ్ వేధింపులు

Top 20 News: కమలం పార్టీ కీలక నిర్ణయం, కౌంటింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత, విద్యార్థినుల పై మెస్ ఇంఛార్జ్ వేధింపులు

1. పట్టు వస్త్రాలు సమర్పణ కొండసొరికల్లో కొలువైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం బలిజమేడలమ్మ, గోళ్లకేతమ్మలతో వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం అంగరంగ వైభవంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి కొండా సురేఖ పట్టువస్త్రాలు సమర్పించారు. సుమారు 50 వేల మంది భక్తులు హాజరయ్యారు. 2. కమలం పార్టీ కీలక నిర్ణయం కమలం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. బీజేపీ జాతీయ నూతన వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబీన్‌ను నియమించింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు […]

Big Stories

×