E-Paper
Advertisement
Srinagar: అలకనంద నదిలో ఘోరం.. హైదరాబాద్ స్టూడెంట్ మిస్సింగ్, విద్యార్థి ఆనంద్ మోహన్‌

Srinagar: అలకనంద నదిలో ఘోరం.. హైదరాబాద్ స్టూడెంట్ మిస్సింగ్, విద్యార్థి ఆనంద్ మోహన్‌

Srinagar: జమ్మూకాశ్మీర్‌లోని ఎన్ఐటీలో చదువుతున్న హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. స్నేహితులతో కలిసి నది వద్దకు వెళ్లారు సదరు విద్యార్థి. అనుకోకుండా అలకనంద నది ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఈ విషయం తెలియగానే విద్యార్థి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. అలకనంద నదిలో ఘోరం.. హైదరాబాద్ స్టూడెంట్ మిస్సింగ్ హైదరాబాద్‌కు చెందిన 21 ఏళ్ల ఆనంద్ మోహన్ జమ్మూకాశ్మీర్‌లో చదువుతున్నాయి. శ్రీనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-(ఎన్ఐటీ)లో బీటెక్ మూడో సంవత్సరం […]

Big Stories

×