E-Paper
Advertisement
CM Chandrababu Naidu: కరెంట్ ఛార్జీలు పెంచనని మళ్లీ హామీ ఇస్తున్నా: సీఎం చంద్రబాబు
YSRCP : ఏపీ అప్పులపై వైసీపీ కొత్త థియరీ.. నాడు శ్రీలంక నేడు సింగపూర్!

YSRCP : ఏపీ అప్పులపై వైసీపీ కొత్త థియరీ.. నాడు శ్రీలంక నేడు సింగపూర్!

ఏపీలో ఓవైపు సంక్రాంతి పండుగ సంబురాలు జరుగుతుంటే .. ప్రతిపక్ష వైసీపీ మాత్రం అధికారపార్టీపై దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పండక్కి వచ్చిన ప్రజలే లక్ష్యంగా.. ప్రభుత్వంపై నెగెటివ్ ప్రచారం చేస్తున్నట్టు టాక్ వినిపిస్తున్నది. గత ప్రభుత్వంలో తాము ఎలాంటి పాలన అందించాం..ఇప్పుడు పాలన ఎలా ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలని వైసీపీ నేతలు ప్రచారం మొదలెట్టారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ పెద్దఎత్తున ప్రచారం మొదలెట్టినట్టు కూటమి నేతలు ఫైర్ అవుతున్నారు.తాము ప్రజలకోసం తీసుకొచ్చిన […]

Big Stories

×