E-Paper
Advertisement
AP Health Minister: రాష్ట్ర అభివృద్ధిని చూసి జగన్ ఓర్వలేకపోతున్నారు: ఏపీ హెల్త్ మినిస్టర్

AP Health Minister: రాష్ట్ర అభివృద్ధిని చూసి జగన్ ఓర్వలేకపోతున్నారు: ఏపీ హెల్త్ మినిస్టర్

AP Health Minister: తిరుపతిలో జరుగుతున్న భారతీయ వైజ్ఞానిక సమ్మేళనం కార్యక్రమంలో.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వానికి ప్రధాన లక్ష్యమని స్పష్టం చేస్తూ, ఆరోగ్య పరిరక్షణలో యోగాకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా యోగాపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, ఇప్పటికే రెండు కోట్ల మంది యోగాలో పాల్గొన్నారని తెలిపారు. ఇది ప్రజారోగ్యంపై ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. యోగం అనేది […]

Big Stories

×