E-Paper
Advertisement
అసెంబ్లీలో కుస్తీ పోటీలు వద్దు.. మడతపెట్టి కొట్టేవాళ్లు మా దగ్గరా ఉన్నారు.. రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్

అసెంబ్లీలో కుస్తీ పోటీలు వద్దు.. మడతపెట్టి కొట్టేవాళ్లు మా దగ్గరా ఉన్నారు.. రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్

Revanth Reddy: స్వేచ్ఛ బ్యూరో : బీఆర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం సభలో సరిగ్గా లేదని, ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు సభలోని సీసీకెమెరాల్లోనూ రికార్డు అయిందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీ సాక్షిగా దళిత ఎమ్మెల్యే పట్ల కౌశిక్ రెడ్డి అవమానించారన్నారు. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ఎథిక్స్ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. భవిష్యత్ తరాలకు దిక్సూచిగా ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. కౌశిక్ […]

Big Stories

×