E-Paper
Advertisement
CM Revanth Reddy: డబ్బుతో కాదు.. నమ్మకంతో గెలవండి.. అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం

CM Revanth Reddy: డబ్బుతో కాదు.. నమ్మకంతో గెలవండి.. అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం

CM Revanth Reddy: కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఉద్దేశించి ప్రసంగం చేశారు. రాబోయే ఎన్నికలు కేవలం నాయకులవి మాత్రమే కాదని, ఇవి క్షేత్రస్థాయిలో కష్టపడే కార్యకర్తల ఎన్నికలని ఆయన స్పష్టం చేశారు. కార్యకర్తలకు పార్టీలో సముచిత స్థానం దక్కినప్పుడే వ్యవస్థ బలపడుతుందని, నాయకులు ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అధికార పార్టీలో […]

Big Stories

×