E-Paper
Advertisement
Ayodhya Ram Temple: అయోధ్యలో రామాలయంపై ధ్వజారోహణ.. శిఖరంపై కాషాయిపతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

Ayodhya Ram Temple: అయోధ్యలో రామాలయంపై ధ్వజారోహణ.. శిఖరంపై కాషాయిపతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

Ayodhya Ram Temple: ఉత్తరప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయోధ్యలో శ్రీరామ్ ఆలయంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. రాముడు కొలువైన ఈ ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. గర్భగుడిపై కాషాయ పతాకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎగురవేశారు. ఆలయ పనులు పూర్తి అయ్యాయని చెప్పడానికి గుర్తుగా ధ్వజారోహణం జరిగింది. అయోధ్యలో వైభవంగా రామాలయం ధ్వజారోహణ అయోధ్యలో శ్రీరామమందిర నిర్మాణం పూర్తి అయ్యిందనే సంకేతంగా ధ్వజారోహణ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఉదయం 11.55 గంటలకు శుభ అభిజిత్ […]

Balarama Idol: అయోధ్య మందిరంలో సీతారాములను కాకుండా బాలరాముడి విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్ఠించారు?

Balarama Idol: అయోధ్య మందిరంలో సీతారాములను కాకుండా బాలరాముడి విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్ఠించారు?

Balarama Idol: అయోధ్యలోని శ్రీరామ మందిరంలో సీతారాముల విగ్రహం కాకుండా బాలరాముడి విగ్రహాన్ని ఎందుకు ప్రతిష్ఠించారనే ప్రశ్న చాలామంది భక్తుల మదిలో మెదులుతోంది. ఈ నిర్ణయం వెనుక ఆధ్యాత్మిక, సాంస్కృతిక, చారిత్రక కారణాలు ఉన్నాయని పెద్దలు చెబుతున్నారు. బాలరాముడి రూపం శ్రీరాముడు అంటే మర్యాదా పురుషోత్తముడు, ధర్మం, నీతికి మారుపేరు. కానీ బాలరాముడి రూపం ఆయన చిన్నతనంలోని అమాయకత్వాన్ని, ఆనందాన్ని, దైవిక లీలలను చూపిస్తుంది. ఈ రూపం భక్తులకు రాముడి బాల్య రోజులను గుర్తు చేస్తూ, ఆయనతో […]

Ayodhya Terror Attack : అయోధ్యపై ఉగ్ర కుట్రలు – పాక్ ఐఎస్ఐ పాత్రపై సంచలన విషయాలు
Ram Mandir Ayodhya New Time Table: నవరాత్రి వేళ  అయోధ్య రాముడి దర్శనం సమయాలు ఇవే

Big Stories

×