E-Paper
Advertisement
PM Modi On Mamatha: బెంగాల్‌ ప్రభుత్వం హద్దులు దాటేసింది.. ముమ్మాటికీ సిగ్గుచేటన్న ప్రధాని మోదీ

PM Modi On Mamatha: బెంగాల్‌ ప్రభుత్వం హద్దులు దాటేసింది.. ముమ్మాటికీ సిగ్గుచేటన్న ప్రధాని మోదీ

PM Modi On Mamatha: పశ్చిమబెంగాల్ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును బెంగాల్‌ ప్రభుత్వం అవమానించడం సిగ్గుచేటుని వ్యాఖ్యానించారు. గతంలో ఇలాంటి పరిణామం జరగలేదన్నారు. ఈ విషయంలో బెంగాల్‌లోని తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని హద్దులూ దాటేసిందన్నారు. అసలు బెంగాల్‌లో ఏం జరిగింది? బెంగాల్‌ ప్రభుత్వం హద్దులు దాటేసింది-ప్రధాని మోదీ బెంగాల్‌లో రాష్ట్రపతి ముర్ము పాల్గొన్న వేదికను ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుకోకుండా మార్చేసింది. దీనిపై రాష్ట్రపతి ద్రౌపదీ […]

Big Stories

×