E-Paper
Advertisement
KTR: మల్లన్న దర్శనం కోసం వస్తే ప్రాణాలు బలి చేస్తారా? కుమ్మెర రెండు నెలల శిశువు హత్యపై కేటీఆర్ ఫైర్!

KTR: మల్లన్న దర్శనం కోసం వస్తే ప్రాణాలు బలి చేస్తారా? కుమ్మెర రెండు నెలల శిశువు హత్యపై కేటీఆర్ ఫైర్!

KTR: స్వేచ్ఛ, బ్యూరో:  నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో రెండు నెలల శిశివును హత్యచేసిన దోషులందరినీ అరెస్టు చేయాలని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం అందించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో బాధిత కుటుంబాన్ని బీఆర్ఎస్ నాయకులతో కలిసి కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ…ఈ సంఘటన మాటలకు అందని మహావిషాదమని, మాయని మచ్చ అని, రాజకీయాలకు అతీతంగా స్పందించాల్సి ఉందన్నారు. Also Read: Negative Energy: మీ […]

Big Stories

×