E-Paper
Advertisement
ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Delhi Protest: ఢిల్లీ నడిబొడ్డున ఉన్న జంతర్ మంతర్ ఒక్కసారిగా రణరంగంగా మారింది. నీట్ పేపర్ లీకేజీ వివాదంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో, కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన పార్లమెంట్ మార్చ్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. సోమవారం ఉదయం నుంచే వేలాదిగా తరలివచ్చిన ఆందోళనకారులు, విద్యార్థి సంఘాల నేతలతో జంతర్ మంతర్ పరిసరాలు అట్టుడికాయి. నిరసనకారులు పార్లమెంట్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో, వారిని అడ్డుకునేందుకు పోలీసులు, ఆర్పీఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో ఇరువర్గాల […]

Big Stories

Advertisement
×