E-Paper
Advertisement
ఎంపిటీసి, జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధం కండి: నిర్మలా జగ్గారెడ్డి!
Assembly Security: అసెంబ్లీ సెక్యూరిటీ స్టాఫ్​ పై మంత్రి దామోదర రాజనరసింహ సీరియస్..!

Assembly Security: అసెంబ్లీ సెక్యూరిటీ స్టాఫ్​ పై మంత్రి దామోదర రాజనరసింహ సీరియస్..!

Assembly Security: స్వేచ్ఛ బ్యూరో: అసెంబ్లీలో సెక్యూరిటీ స్టాఫ్​ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని స్వయంగా ఎమ్మెల్యేలే వాపోతున్నారు. తాము ఎమ్మెల్యేలమని తెలిసినా సెక్యూరిటీ స్టాఫ్​ ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటూ ఎమ్మెల్యేలు తప్పుబడుతున్నారు. పైగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను అసెంబ్లీ సెక్యూరిటీ స్టాఫ్​ అడ్డుకోవడానికి ఆయా ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. కొందరు స్టాపైతే పై నుంచి ఆదేశాలు సార్ అంటూ దాటవేస్తున్నారని ఎమ్మెల్యేలు చెప్తున్నారు. సోమవారం అసెంబ్లీలో కొందరు సెక్యూరిటీ స్టాఫ్​ ప్రదర్శించిన తీరు తమకు అవమానం కల్గించేలా ఉన్నదంటూ ఎమ్మెల్యేలు […]

Damodar Rajanarsimha: జోగిపేట ఎన్నికల ప్రచారంలో మంత్రి దామోదర్‌ రాజనర్సింహ కీలక వ్యాఖ్యలు..?

Damodar Rajanarsimha: జోగిపేట ఎన్నికల ప్రచారంలో మంత్రి దామోదర్‌ రాజనర్సింహ కీలక వ్యాఖ్యలు..?

Damodar Rajanarsimha: స్వేఛ్చ బ్యూరో: జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో రెండేళ్లలో రూ.250 కోట్లతో అభివృద్ది పనులు చేపట్టినట్లు M రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి సి.దామోదర్‌ రాజనర్సింహ అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల సందర్బంగా అందోలు–జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రేస్‌ పార్టీ మెజార్టీ స్థానాలను గెలుచుకోవడం ఖాయమని అన్నారు. మూడేళ్ల పాటు రాష్ట్రంలో కాంగ్రేస్‌ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని, స్థానిక సంస్థలు అభివృద్ది చెందాలంటే కాంగ్రేస్‌ పార్టీ గెలుపుతోనే సాధ్యమవుతుందన్నారు. మహిళలకు వడ్డీ […]

Big Stories

×