E-Paper
Advertisement
వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?
సింహాచలంలో అంగరంగవైభవంగా చందనోత్సవం.. అప్పన్న నిజరూప దర్శనం కోసం పోటెత్తిన భక్తులు

సింహాచలంలో అంగరంగవైభవంగా చందనోత్సవం.. అప్పన్న నిజరూప దర్శనం కోసం పోటెత్తిన భక్తులు

Simhachalam: విశాఖపట్నం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలంలో సోమవారం అక్షయ తృతీయ పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి వార్షిక చందనోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఏడాది పొడవునా చందనపు పూతతో భక్తులకు దర్శనమిచ్చే స్వామివారు, కేవలం ఈ రోజు మాత్రమే భక్తులకు నిజరూపంలో దర్శనమిస్తారు. ఈ అపురూప ఘట్టాన్ని కళ్లారా వీక్షించి పునీతులు కావాలని తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు సింహగిరికి పోటెత్తారు. ఉదయం నుంచే భక్తుల […]

Big Stories

Advertisement
×