E-Paper
Advertisement
మోదీ ప్రభుత్వం వారిని శత్రువులుగా చూస్తోంది..  పోలీసు చర్యలను ఖండించిన సోనియాగాంధీ

మోదీ ప్రభుత్వం వారిని శత్రువులుగా చూస్తోంది.. పోలీసు చర్యలను ఖండించిన సోనియాగాంధీ

Sonia Gandhi On Modi Govt: దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై ఆందోళనలు చేస్తున్నారు విద్యార్థులు. నిరసనకారులు చేస్తున్న ఉద్యమంపై ప్రభుత్వ చర్యలను తప్పుబట్టారు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ. విద్యార్థులను దేశ శత్రువుల్లా కేంద్రం చూస్తోందని దుయ్యబట్టారు. జవాబుదారీ తనంతో చెప్పాల్సింది పోయి లాఠీచార్జీలు, బాష్పవాయువు ప్రయోగంతో అణచి వేస్తారా అంటూ ఘాటుగా విమర్శించారు. నీట్ వ్యవహారంపై నోరువిప్పిన సోనియా-నేషనల్ పేపర్ ది హిందూలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ఓ […]

Big Stories

Advertisement
×