E-Paper
Advertisement
CM Chandrababu: తిరుమలలో రూ.25 కోట్లతో.. అద్భుతమైన హై-టెక్ ఫుడ్ ల్యాబ్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu: తిరుమలలో రూ.25 కోట్లతో.. అద్భుతమైన హై-టెక్ ఫుడ్ ల్యాబ్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

కలియుగ వైకుంఠం తిరుమలకు వచ్చే కోట్లాది మంది భక్తుల నమ్మకాన్ని కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భక్తులకు అత్యంత నాణ్యమైన ప్రసాదాలు అందించేందుకు అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని అధికారులను ఆదేశించారు. స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ (FSSAI) సహకారంతో టీటీడీ రూ.25 కోట్ల వ్యయంతో నిర్మించిన వాటర్ – ఫుడ్ అనాలసిస్ ల్యాబ్‌ను ముఖ్యమంత్రి శనివారం ప్రారంభించారు. దేశంలో ఒక ఆలయం కోసం ఏర్పాటు చేసిన మొట్టమొదటి అత్యున్నత ప్రమాణాల ల్యాబ్ ఇదే […]

Big Stories

×