E-Paper
Advertisement
Anakapalli: నేడు ఆర్సెలర్ మిట్టల్-నిప్పాన్ స్టీల్‌ప్లాంట్‌ శంకుస్థాపన.. మారనున్న ఉత్తరాంధ్ర రూపురేఖలు

Anakapalli: నేడు ఆర్సెలర్ మిట్టల్-నిప్పాన్ స్టీల్‌ప్లాంట్‌ శంకుస్థాపన.. మారనున్న ఉత్తరాంధ్ర రూపురేఖలు

Anakapalli: ఏపీ పారిశ్రామిక అభివృద్ధిలో చారిత్రక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. ఆర్సెలార్ మిత్తల్-నిప్పాన్ స్టీల్ ఇండియా సంస్థ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌కు అంతా రెడీ అయ్యింది. సోమవారం అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో సీఎం చంద్రబాబు సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. అనకాపల్లిలో ఆర్సెలర్ మిట్టల్-నిప్పాన్ స్టీల్‌ప్లాంట్‌ శంకుస్థాపన ఉత్తరాంధ్రకు తలమానికంగా మారనున్న ఆర్సెలార్ మిత్తల్-నిప్పాన్ కంపెనీల ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్దమైంది. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా సోమవారం […]

Anakapalli News: వచ్చేవారం ఆర్సెలాల్-నిప్పన్ స్టీల్‌ప్లాంట్‌కు భూమి పూజ, ప్రధాని హాజరయ్యే ఛాన్స్!

Anakapalli News: వచ్చేవారం ఆర్సెలాల్-నిప్పన్ స్టీల్‌ప్లాంట్‌కు భూమి పూజ, ప్రధాని హాజరయ్యే ఛాన్స్!

Anakapalli News: యువతకు ఉపాధి అవకాశాలపై కూటమి సర్కార్ దృష్టి సారించింది. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో పరిశ్రమల ఏర్పాటుపై ఫోకస్ చేసింది. ఇప్పటివరకు భూములు కేటాయించిన కొన్ని సంస్థలు భూమిపూజకు చేశాయి.. మరికొన్ని చేస్తున్నాయి. ఆ జాబితాలోకి ఆర్సెలాల్ మిట్టల్-నిప్పాన్ స్టీల్‌ప్లాంట్ చేరిపోయింది. వచ్చేవారంలో రెండు సంస్థలు సంయుక్తంగా నిర్మించే భారీ స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. దీనికి ప్రధాని మోదీని హాజరయ్యే అవకాశముందని సమాచారం. మార్చి ఏడున ఆర్సెలాల్-నిప్పన్ స్టీల్‌ప్లాంట్‌కు భూమి […]

Big Stories

×