E-Paper
Advertisement
Bus Accident: పాదచారులపైకి దూసుకెళ్లిన బస్సు..  స్పాట్‌లో నలుగురు మృత్యువాత, ఏం జరిగింది?

Bus Accident: పాదచారులపైకి దూసుకెళ్లిన బస్సు.. స్పాట్‌లో నలుగురు మృత్యువాత, ఏం జరిగింది?

Bus Accident: బస్సును వెనక్కి తిప్పుతుండగా పాదచారులపైకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో తొమ్మిది మందికి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.  అసలేం జరిగింది? ముంబై సిటీలో ఘోర బస్సు ప్రమాదం ముంబై సిటీలోని భండూప్ రైల్వేస్టేషన్ సమీపంలో సోమవారం రాత్రి పాదచారులపై బస్సు దూసుకెళ్లింది. ఘోర ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. తొమ్మిది మంది […]

Nandyal Road Accident: నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రావెల్ బస్సుని ఢీ కొట్టిన కారు, స్పాట్‌లో..

Big Stories

×