E-Paper
Advertisement
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన ప్రకటన.. 1000 కొట్లతో అభివృద్ది..?

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన ప్రకటన.. 1000 కొట్లతో అభివృద్ది..?

Gaddam Prasad Kumar: తమదైన ముద్ర పడేందుకు కృషి –తాగు, సాగు నీరు సాధించేంతవరకు వెనక్కి తగ్గను –ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లోనే వికారాబాద్​కు శాటిలైట్​ ప్రాజెక్టు –వికారాబాద్​ మున్సిఫల్​ బడ్జేట్​లో పాల్గోన్న గడ్డం ప్రసాద్​ కుమార్​  రంగారెడ్డి బ్యూరో, స్వేచ్చ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను మంత్రి గా ఉన్నప్పుడు, అప్పటి కేంద్ర మంత్రి స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డితో మాట్లాడి రూ.2,300 కోట్లతో వికారాబాద్ పట్టణానికి శాటిలైట్ ప్రాజెక్టు మంజూరు చేయించానని అసెంబ్లీ స్పీకర్​ గడ్డం ప్రసాద్ కుమార్​ తెలిపారు. […]

Defections of MLAs: ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి..? రేపే సుప్రీంలో అసలు సిసలైన విచారణ

Big Stories

×