E-Paper
Advertisement
Visakhapatnam Crime: విధుల్లో ఉండగానే గుండెపోటు.. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ సమీక్షలో ఎస్ఈ మృతి

Visakhapatnam Crime: విధుల్లో ఉండగానే గుండెపోటు.. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ సమీక్షలో ఎస్ఈ మృతి

Visakhapatnam Crime: విశాఖపట్నం గాజువాకలోని గ్రేటర్ విశాఖ మున్నిపల్ కార్పొరేషన్ జోనల్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష  సమావేశం విషాదకరంగా మారింది. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ అధ్యక్షుతత నిన్న సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా  శ్రీనివాసరావుతో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. పారిశుద్ధ్యం , మౌలిక వసతులు , అభివృద్ధి పనుల పురోగతిపై ఈ సమావేశం సమీక్ష జరిపినట్లు సమాచారం. సమావేశం కొనసాగుతున్న సమయంలో మెకానికల్ సెక్షన్ సూపరింటెండెంట్ […]

Big Stories

×