E-Paper
Advertisement
General Upendra Dwivedi: పాక్ పొరపాటు చేసి ఉంటే భూతల దాడులు చేసేవాళ్లం: ఆపరేషన్ సింధూర్‌పై ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!

General Upendra Dwivedi: పాక్ పొరపాటు చేసి ఉంటే భూతల దాడులు చేసేవాళ్లం: ఆపరేషన్ సింధూర్‌పై ఆర్మీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు!

General Upendra Dwivedi: గతేడాది నిర్వహించిన ‘ఆపరేషన్ సింధూర్’ కేవలం ప్రతీకార చర్య మాత్రమే కాదని, పాకిస్థాన్‌తో యుద్ధ క్షేత్రంలో భారత్ తన ప్రాబల్యాన్ని గణనీయంగా పెంచుకుందని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది స్పష్టం చేశారు. మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఒకవేళ పాకిస్థాన్ ఆ సమయంలో ఏదైనా దుస్సాహసానికి ఒడిగట్టి ఉంటే, సరిహద్దులు దాటి భూతల దాడులు చేసేందుకు భారత సైన్యం పూర్తి సన్నద్ధతతో ఉండిందని వెల్లడించారు. జనరల్ ద్వివేది మాట్లాడుతూ.. […]

Big Stories

×