E-Paper
Advertisement
యాదాద్రి జిల్లాలో మోసం.. ఫొటో తీస్తామని నమ్మించి.. 3 తులాల బంగారం కాజేశారు!

యాదాద్రి జిల్లాలో మోసం.. ఫొటో తీస్తామని నమ్మించి.. 3 తులాల బంగారం కాజేశారు!

Gold Theft: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇటీవల కేటుగాళ్లు సరికొత్త పంథాలో మోసాలకు తెరలేపుతున్నారు. అమాయకత్వమే ఆసరాగా చేసుకుని, ప్రభుత్వ అధికారులమంటూ నమ్మించి నిలువునా ముంచేస్తున్నారు. తాజాగా బీబీనగర్ మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఓ విచిత్రమైన చోరీ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. సర్వే పేరుతో ఇంట్లోకి దూరిన దుండగులు.. యజమానుల దృష్టి మళ్లించి క్షణాల వ్యవధిలో మూడు తులాల బంగారాన్ని కాజేసిన తీరు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. సర్వే వెరిఫికేషన్ పేరుతో ఎంట్రీ! బీబీనగర్ […]

Big Stories

Advertisement
×