E-Paper
Advertisement
నీటితో నడిచే తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోడి.. ఈ రైలు ప్రత్యేకతలు ఇవే

నీటితో నడిచే తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోడి.. ఈ రైలు ప్రత్యేకతలు ఇవే

Hydrogen Train: భారత రైల్వే చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. కాలుష్యానికి తావులేకుండా, పర్యావరణహిత ప్రయాణమే లక్ష్యంగా దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు అందుబాటులోకి వచ్చింది. బొగ్గు, డీజిల్ లాంటి సంప్రదాయ ఇంధనాలకు స్వస్తి పలుకుతూ.. కేవలం హైడ్రోజన్ ఇంధనంతో, నీటి ఆవిరిని మాత్రమే ఉద్గారంగా వదులుతూ సాగే ఈ వినూత్న ప్రయాణం భారత రవాణా రంగాన్నే మార్చేయనుంది. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రతిష్టాత్మక ‘నమో గ్రీన్‌రైల్’ను ప్రారంభించి […]

Big Stories

Advertisement
×