E-Paper
Advertisement
ముందు మీ ఇంటిని చక్కబెట్టుకోండి.. జగన్‌పై మంత్రి సంధ్యారాణి ఘాటు వ్యాఖ్యలు

ముందు మీ ఇంటిని చక్కబెట్టుకోండి.. జగన్‌పై మంత్రి సంధ్యారాణి ఘాటు వ్యాఖ్యలు

AP Politics: రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి విషయంలో మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై ప్రస్తుత మంత్రి గుమ్మడి సంధ్యారాణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలు ఎన్నుకున్న కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తుంటే, ఓర్వలేక అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి, ప్రజలను తప్పుదోవ పట్టించేలా చేస్తున్న వ్యాఖ్యలు ఇక చెల్లవని ఆమె స్పష్టం చేశారు. […]

AP Politics: మన్యంలో కలహాభోజనుడు.. జిల్లాపై పట్టుకోసం పావులు కదుపుతున్న ఘనుడు..?

Big Stories

×