E-Paper
Advertisement
Bhuvanagiri News: పాఠశాలలో ర్యాగింగ్ దుమారం .. టెన్త్ విద్యార్థులపై ఇంటర్ స్టూడెంట్స్ దాడి, ఆపై సస్పెండ్

Bhuvanagiri News: పాఠశాలలో ర్యాగింగ్ దుమారం .. టెన్త్ విద్యార్థులపై ఇంటర్ స్టూడెంట్స్ దాడి, ఆపై సస్పెండ్

Bhuvanagiri News: తెలుగు రాష్ట్రాల్లో రోజుకో ప్రాంతంలో ర్యాగింగ్ భూతం జడలు విప్పుతోంది. ఇటీవల కాలంలో ఆ తరహా ఘటనలు రెట్టింపు అవుతున్నాయి. ఒకప్పుడు డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీల్లో ర్యాగింగ్ ఘటనలు వెలుగు చూసేవి. ఇప్పుడు పాఠశాలలకు పాకింది. తాజాగా అలాంటి ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజాపేట సాంఘిక సంక్షేమ గురుకులం పాఠశాలలో బయటపడింది. పాఠశాలలో ర్యాగింగ్ దుమారం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేటలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ర్యాగింగ్‌ దుమారం రేపింది. అర్ధరాత్రి […]

Food Poisoning: పకోడి, క్యాబేజీ కట్‌ చేస్తే ఆస్పత్రి.. స్కూల్లో 64 మందికి..

Big Stories

×