E-Paper
Advertisement
కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఐదు కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్, అవి ఏంటంటే..?

కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఐదు కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్, అవి ఏంటంటే..?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం బుధవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశాభివృద్ధికి దిక్సూచిగా నిలిచే ఐదు ప్రధాన ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ కేటాయింపులు వ్యవసాయం, ఇంధనం, రవాణా రంగాల్లో భారీ మార్పులకు నాంది పలకనున్నాయి. ప్రధానంగా ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగానికి మేలు చేకూర్చేలా కేంద్రం పెద్దపీట వేసింది. ముందుగా వ్యవసాయ రంగానికి ఊతమిస్తూ ఖరీఫ్ సీజన్ నూట్రియెంట్ బేస్డ్ సబ్సిడీ (NBS) కోసం ప్రభుత్వం […]

Big Stories

×