E-Paper
Advertisement
IRCTC Tour Package: ఢిల్లీ నుంచి డిమాపూర్ దాకా.. మేఘాలయ నుంచి మిజోరాం వరకు ఐఆర్‌సిటిసి సరికొత్త టూర్

IRCTC Tour Package: ఢిల్లీ నుంచి డిమాపూర్ దాకా.. మేఘాలయ నుంచి మిజోరాం వరకు ఐఆర్‌సిటిసి సరికొత్త టూర్

IRCTC Tour Package: దేశవ్యాప్తంగా పర్యాటక సేవలు అందిస్తున్న IRCTC ఇప్పుడు భారత గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ ట్రెయిన్ ద్వారా ఈశాన్య భారతాన్ని ఒకే ప్రయాణంలో చూపించే ప్రత్యేక టూర్‌ను తీసుకొచ్చింది. సాధారణంగా ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లాలంటే విమానాలు, రోడ్డు ప్రయాణాలు, వేర్వేరు బుకింగ్‌లు ఇలా చాలా తలనొప్పులు ఉంటాయి. అలాంటి ఇబ్బందులన్నింటికీ పరిష్కారంగా రైల్లోనే సౌకర్యవంతంగా దేశంలోని ఏడు రాష్ట్రాల అందాన్ని చూపించడమే ఈ టూర్ ముఖ్య లక్ష్యం. ప్రకృతి, ఆధ్యాత్మికత, సంస్కృతి అన్నీ ఒకే […]

Big Stories

×