E-Paper
Advertisement
Encounter: సింగ్‌భూం అడవుల్లో తుపాకుల మోత.. 15 మందికి చేరిన మృతుల సంఖ్య, రూ. 5 కోట్ల రివార్డు ఉన్న పతిరామ్ ఖతం

Encounter: సింగ్‌భూం అడవుల్లో తుపాకుల మోత.. 15 మందికి చేరిన మృతుల సంఖ్య, రూ. 5 కోట్ల రివార్డు ఉన్న పతిరామ్ ఖతం

పశ్చిమ సింగ్‌భూం జిల్లా పరిధిలోని అటవీ ప్రాంతంలో గత కొన్ని గంటలుగా భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య హోరాహోరీగా ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. ఈ తాజా పోరులో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 15కు చేరినట్లు సమాచారం. ఈ ఎన్‌కౌంటర్ మావోయిస్టు ఉద్యమానికి జార్ఖండ్ రాష్ట్రంలోనే అతిపెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. అందిన సమాచారం ప్రకారం.. సింగ్‌భూం అటవీ ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేతల కదలికలపై నిఘా వర్గాలకు ముందస్తు సమాచారం అందింది. దీంతో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ […]

Big Stories

×