E-Paper
Advertisement
HYDRAA: మురుగు నీరు మాయం.. వాకింగ్ ట్రాక్‌లు సిద్ధం.. చెరువుల సుందరీకరణపై హైడ్రా ఫోకస్

HYDRAA: మురుగు నీరు మాయం.. వాకింగ్ ట్రాక్‌లు సిద్ధం.. చెరువుల సుందరీకరణపై హైడ్రా ఫోకస్

HYDRAA: ప్ర‌జావాణి ఫిర్యాదుల‌పై హైడ్రా క‌మిష‌న‌ర్ శ్రీ ఏవీ రంగ‌నాథ్ బుధ‌వారం క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించారు. స్థానికుల‌తో మాట్లాడి స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. భ‌ర‌త్‌న‌గ‌ర్ – ఖైత‌లాపూర్ – హైటెక్ సిటీ రోడ్డుకు ఎడ‌మ‌వైపు ఉన్న కాముని చెరువు మురుగు నీటితో దుర్గంధ‌భ‌రితంగా మార‌డంతో గుర్ర‌పు డెక్క వ్యాపించి దోమ‌ల బెడ‌ద‌తో రోగాల‌భారిన ప‌డుతున్నామ‌ని స్థానికులు క‌మిష‌న‌ర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ చెరువు చుట్టూ ఉన్న ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించి చెరువును అభివృద్ధి చేయాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్‌ను కోరారు. […]

Big Stories

×