E-Paper
Advertisement
Railway Station: రైల్వే స్టేషన్‌లో దారుణాలు, పసి పిల్లలను ఎత్తుకెళ్తున్నారు, జాగ్రత్తగా ఉండండి..

Railway Station: రైల్వే స్టేషన్‌లో దారుణాలు, పసి పిల్లలను ఎత్తుకెళ్తున్నారు, జాగ్రత్తగా ఉండండి..

వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించిన అంతర్రాష్ట్ర శిశువుల విక్రయ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. రైల్వే స్టేషన్లే లక్ష్యంగా పసిపిల్లలను అపహరించి.. సంతానం లేని దంపతులకు విక్రయిస్తున్న ముఠాను ఖాజీపేట పోలీసులు, టాస్క్ ఫోర్స్ బృందం సంయుక్తంగా అరెస్ట్ చేశాయి. ఈ కేసుకు సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ మీడియాకు వెల్లడించారు. గతేడాది డిసెంబర్ 28న ఖాజీపేట రైల్వే స్టేషన్ బయట నిద్రిస్తున్న ఐదు నెలల పసికందు మల్లన్న కిడ్నాప్‌కు గురయ్యాడు. […]

Godavari Express: ప్రయాణీకుడికి గుండెపోటు, కాజీపేట స్టేషన్ లో నిలిచిపోయిన గోదావరి ఎక్స్ ప్రెస్!

Big Stories

×